పేదలకు అన్నదానం


 


కరోనా వైరస్ కారణంగా అందరూ ఇంటికే పరిమితం అయిన సందర్భంలో రోడ్డుపైన సంచరించే చేసే సాధువులకు అనాధ వారికి టుడే ఫోకస్ ఎడిటర్ బుద్ధ మోహన్ ఆధ్వర్యంలో మరియు వారి స్నేహితుల అయినా సూరి శెట్టి రాజు బుద్ధ కొండబాబు రాము సురేష్ సహకారంతో అనకాపల్లి పట్టణం రూరల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్డు పక్కనే ఉన్న భోజనాల కై పడిగాపులు కాస్తున్న వారికి భోజనం మంచినీళ్ల ప్యాకెట్లు సరఫరా చేస్తున్న దృశ్యం.



Popular posts